Telangana pharma Sigachi factory blast, Death toll climbs to 37, rescue ops continue, Sigachi Industries in focus
- సంగారెడ్డి జిల్లా పేలుడు ఘటనలో 37కి చేరిన మృతుల సంఖ్య
- మరో 35 మంది గాయపడగా, వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం
- లభించని 27 మంది ఆచూకీ, కొనసాగుతున్న గాలింపు చర్యలు
- మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్
Post a Comment