Articles by "Sangareddy"

Showing posts with label Sangareddy. Show all posts

 

పాశమైలారం ఘటన.. ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం అందించాలని ఆదేశిస్తున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

సిగాచీ పేలుడు (Sigachi Blast) బాధిత కుటుంబాల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భారీగా ఆర్థిక సాయం ప్ర‌క‌టించారు.. అంతే కాకుండా బాధిత కుటుంబ స‌భ్యుల పిల్ల‌ల‌కు అయ్యే విద్యాభ్యాసం (Education) ఖ‌ర్చు తెలంగాణ ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని హామీ ఇచ్చారు.. ఈ ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారికి ఒక్కొక్క‌రికి రూ . కోటి (One Crore) ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.. రియాక్టర్ పేలుడు ఘటనలో గాయపడి వివిధ హాస్పిటల్లో చికిత్స (Treatment) పొందుతున్న కార్మికులను (Labour) రేవంత్ నేడు పరామర్శించారు. వారి నుంచి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు..

వైద్యుల నుంచి అందుతున్న చికిత్స వివరాలను అడిగారు. క్షతగాత్రలు ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నుంచి రేవంత్ సమాచారాన్ని సేకరించారు.. ఈ సందర్భంగా రేవంత్ క్షతగాత్రుల బంధువులతో మాట్లాడారు. ప్రభుత్వ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ గే తీవ్రంగా గాయ‌ప‌డిన వారికి రూ.10 ల‌క్ష‌లు, స్వ‌ల్ప గాయ‌ప‌డిన వారికి రూ .2 ల‌క్ష‌లు ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. చికిత్ప పొందుతున్న వారి వైద్య ఖ‌ర్చుల‌న్నీ ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని తెలిపారు.. తెలంగాణ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇటువంటి ఘోర దుర్ఘ‌ట‌న జ‌ర‌గ‌లేద‌ని రేవంత్ అన్నారు.. ఇది దుర‌దృష్ట‌క‌ర‌మైన ఘ‌ట‌న అని పేర్కొన్నారు..

 

  • పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం
  • ప్రమాద సమయంలో 143 మంది కార్మికులు
  • అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ శిథిలాలు తొలగిస్తున్న అధికారులు
  • శిథిలాల కింద ఇంకా చాలా మంది ఉండే అవకాశం
  • ఇప్పటివరకు 37 మంది మృతి చెందినట్లు తెలిపిన అధికారులు
  • ఆరు మృతదేహాలను మాత్రమే గుర్తించిన అధికారులు.. గుర్తుపట్టలేని స్థితిలో మరికొన్ని మృతదేహాలు
  • మృతదేహాలకు డిఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్న అధికారులు

pashamylaram reactor blast, pashamylaram reactor blast site, reactor blast in pashamylaram, sangareddy pashamylaram blast cause, sigachi pharma reactor blast, sigachi reactor blast, pashamylaram pharma reactor blast latest update, reactor blast dna testing in sangareddy, sigachi factory reactor blast, reactor blast in hyderabad | sigachi chemicals, cm revanth reddy about pashamylaram blast, sangareddy factory blast, chemical factory blast in pashamylaram, blast in sangareddy factory, pashamylaram blast

Telangana pharma Sigachi factory blast, Death toll climbs to 37, rescue ops continue, Sigachi Industries in focus

  • సంగారెడ్డి జిల్లా పేలుడు ఘటనలో 37కి చేరిన మృతుల సంఖ్య
  • మరో 35 మంది గాయపడగా, వారిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం
  • లభించని 27 మంది ఆచూకీ, కొనసాగుతున్న గాలింపు చర్యలు
  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.